ఏళ్ళు గడిచినా పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

Spread the love

సాక్షిత : ఏళ్ళు గడిచినా పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణి చేయకుండా అందని ద్రాక్షా తియ్యనిది అని ఎన్నికల సమయం లో ప్రజలను మభ్య పెడ్తున్న బీ.ఆర్.ఎస్ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ గాజులరామారం కైసర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి .

సురేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, కొంపల్లి మహిళా నాయకురాలు రేణుక రెడ్డి ,
125 డివిజన్ మహిళ నాయకురాళ్ళు లతా , సరితా , ధన లక్ష్మి .

అన్వర్ లాల్ మొహమ్మద్ , గొల్ల జాన్ , గాఫెర్ సాయి కాంత్ , సాయి కుమార్ , దండె రాజ్ , రాజ్ కుమార్ , బాలాజీ, రాకేష్, ప్రదీప్, సాయి కాంత్ , సందీప్ గౌడ్ , ప్రుద్వి , నవాజ్ , వర్ధన్‌ తదితర నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page