లండన్లో లగ్జరీ ఇల్లు కొన్న ప్రభాస్ప్రభాస్ లండన్లో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్గా మారింది. సినిమా షూట్స్, వెకేషన్స్ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని.. కోటి రూపాయల వరకు అద్దె…
తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ గిరిజన కాలనీలో నిలిచిపోయిన జగనన్న కాలనీ ఇళ్లను పరిశీలించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పేదల ఇళ్లల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి నుండి ప్రతి రూపాయి కక్కిస్తామన్న సోమిరెడ్డి
ఒకే ఇల్లు.. ఓనర్ ఒకడే.. అతని ఇంటినిండా విలాసవవంతమైన కార్లే..అన్నీ లగ్జరీ బ్రాండ్ కార్లే. అందులో అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్, ఫాంటమ్ ,లంబోర్ఘిని ఫెరారీ, మెక్లారన్ కార్లు ఉన్నాయి. వీటిలో 60 కోట్లు ఉంటుందని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు..…
పినపాక నియోజకవర్గం లో గోదావరి వరదల వల్ల ఇల్లు కూలిపోయిన గిరిజనులు తో పాటు గిరిజనేతరులకు తక్షణమే గృహలక్ష్మి పధకం క్రింద ఇల్లు ఇవ్వాలి..!
ఏజెన్సీ గిరిజనేతరులకు ఒక్క డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయని ప్రభుత్వం గిరిజనేతరులకు గృహలక్ష్మి దరఖాస్తులుకు అవకాశం ఇవ్వాలని కోరిన మాజీ జడ్పిటిసి పాలవంచ దుర్గ గిరిజనేతర రైతులు పహానిలు లేక పంట రుణాలు తీసుకోలేక అవస్థలు ఏజెన్సీలో గిరిజనులతో పాటు…
అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా
అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పురాతన భవనాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. సాక్షిత : కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసం…
కరీంనగర్ జిల్లా :జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త…
ఇల్లు కట్టుకో బిడ్డా.. మంజూరు చేస్తా.. పోచారం సాక్షిత బాన్సువాడ :ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్…
సాక్షిత : ఏళ్ళు గడిచినా పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణి చేయకుండా అందని ద్రాక్షా తియ్యనిది అని ఎన్నికల సమయం లో ప్రజలను మభ్య పెడ్తున్న బీ.ఆర్.ఎస్ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ గాజులరామారం కైసర్ నగర్ లో డబుల్…
అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసిన నాయకుడు కేసీఆర్…కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా “సంక్షేమ సంబురాలు”…కుల వృత్తుల వారికి లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…11 మందికి రూ.11 లక్షలు అందజేత… సాక్షిత : గడిచిన తొమ్మిదేళ్లలో…