పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు

Spread the love

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం.

ఉండ్రాజవరం మండలం కర్రా వారి సావరం గ్రామానికి బోయిన బాలాజీ, రాజమహేంద్రవరంకు చెందిన తుమ్మల రాధాకృష్ణ గిరీష్ కుమార్ అరెస్టు.

పరారీలో ఇజ్జాడ పాపి నాయుడు, మాకా రాజేష్, గండ్రోరోతు ఏసుబాబు.

తణుకులో వివరాలు వెల్లడించిన తాడేపల్లిగూడెం డిఎస్పి మూర్తి, సీఐ నాగరాజు.

నింనిందితులను కోర్టులో హాజరు పరచక రిమాండ్ విధించిన న్యాయమూర్తి.

ఎస్సై కె.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు జి.శ్రీనివాస్, టి.రవి, షేక్ అక్బర్ లాల్, ప్రసాద్, వెలగేశ్వరరావు, శివాజీ, మురళిలను అభినందించిన డిఎస్పి మూర్తి, సీఐ నాగరాజు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page