అన్నమయ్య జిల్లా మదనపల్లె మదనపల్లిలో అక్రమంగా ఓ బారుకు తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబి పోలీసులు పెద్ద ఎత్తున సీజ్ చేశారు. అర్థ రాత్రి సమయంలో నిందితులతో పాటు 12కేసుల కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్న అధికారులు, బార్ నిర్వాహకులపై కేసు నమోదు…
సాక్షిత అమరావతి:ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా…
బీహార్ నుండి అక్రమంగా తరలించిన 2.5 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరేట్లను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు
విశ్వసనీయ సమాచారం మేరకు SOT రాజేంద్రనగర్ బృందం ఒక కంటైనర్ వాహనం RJ 11 GB 7568, పాట్నా, బీహార్ రాష్ట్రం నుండి హైదరాబాద్ వచ్చి RGIA పీఎస్ పరిధిలోని శ్రీధర్ ఐషర్ పార్కింగ్ ఏరియా వద్ద పార్క్ చేసివుండగ తనిఖీ…
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం. ఉండ్రాజవరం మండలం కర్రా వారి సావరం గ్రామానికి బోయిన బాలాజీ, రాజమహేంద్రవరంకు చెందిన తుమ్మల రాధాకృష్ణ గిరీష్ కుమార్ అరెస్టు. పరారీలో ఇజ్జాడ పాపి…
మెదక్:చేగుంట, తూప్రాన్, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్, హవేలిఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, మనోహరాబాద్: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్ల ఏర్పాటుకు మట్టి వినియోగం తప్పనిసరి కావడంతో ఈ దందా జోరుగా కొనసాగుతోంది. నిబంధనలు…
న్యూడెమోక్రసీ నాయకులపై అక్రమంగా మోపిన పూసపల్లి కుట్రకేసు ను ఎత్హి వేయాలని :ఏజెన్సీ గ్రామాలపై పోలీస్ కుంబింగు ని నిలిపివేయాలని కోరుతూ హైదరాబాద్ లో ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.…
అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) తెలిపింది. హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ సెంటర్, దారుల్షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ లైసెన్సులను…
ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులను పోలీసులు అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడాన్ని ఖండించండి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి కెచేల రంగారెడ్డి విజ్ఞప్తి ఖమ్మం పట్టణానికి చెందిన సిపిఎంఎల్ ప్రజాపందా నాయకులు ఆవుల అశోక్ , బి.పుల్లయ్య,…
ఓట్ల తొలగింపు పట్ల టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: టీడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలోని కార్యాలయం నందు సవితమ్మ మాట్లాడుతూరాష్ట్రంలో ప్రజా హక్కులను వైసిపి ప్రభుత్వం హరిస్తోందని ఓటు అనేది ప్రజల ప్రాథమిక…
పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న మూల వెంకటరెడ్డిని అరెస్ట్ అతని వద్ద నుంచి 22 మద్యం క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న పెద్దారవీడు పోలీసులు…