ప్రభుత్వ ఎండీయూ వాహనాలలో అక్రమంగా రేషన్ తరలింపు ఏటిగ్రహారం జీరో లైన్ లో అక్రమ నిల్వలు. విజిలెన్స్ జిల్లా సరఫరా శాఖ అధికారులు మెరుపు దాడులురామకృష్ణ మరికొంత మంది కలిసి నిల్వ చేసినట్లుగా సమాచారం అధికారులను చూసి పారిపోయిన రామకృష్ణ గుంటూరు…
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో PVSR గోడౌన్ వద్ద వాహనాల తనిఖీలో రేషన్ బియ్యం ఉన్న లారీని సీజ్ చేసి అందులోని 16 టన్నుల రేషన్…
చంద్రన్నఅభిమానులు కార్యకర్తలను అరెస్టులు అంటు భయపిస్తే రాష్టంలోని జైళ్ళుసరిపోవని,14 ఏళ్ళు రాష్టృముఖ్యమంత్రిగా పనిచేసి అభివృధ్ధికి ఎన్నో కార్యక్రమాలకు నాందిపలికిన చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టుచేయడందారుణమని ముస్లీం యూత్ సొసైటి అధ్యక్షులు తెలుగుదేశంపార్టి మైనార్టినాయకులు షేక్ ఇస్మాయిల్ విమర్శించారు.
అక్రమంగా గోవులను తరలిస్తున్న డిసిఎం బోల్తా — పలు గోవులకు తీవ్ర గాయాలు 1 గోవు మృతి — డీసీఎం లో సుమారు 50 గోవులను తరలిస్తున్నారు. చిట్యాల సాక్షిత ప్రతినిధి పోలీసులు అధికారులు ఎన్ని కఠిన చర్యలు ఆంక్షలు విధించిన…
సాక్షిత : రాహుల్ గాంధీ పైన అక్రమంగా వేటు వేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంచిర్యాలలో నిర్వహించిన సత్యాగ్రహ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , టీపీసీసీ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే ,…
ఉమ్మడి గుంటూరు జిల్లా ఆశ్రమ ఆస్తులపై అక్రమంగా ప్రవేశించేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టన సిఐ శోభన్ బాబు ను జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు సూచించారు .ఆశ్రమ భాద్యులు .భక్తులు శుక్రవారం అంబటిని కలసి ఆశ్రమ ఆస్తులలో కొంత భాగాన్ని…
ఉమ్మడి గుంటూరు జిల్లా ఆశ్రమ ఆస్తులపై అక్రమంగా ప్రవేశించేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టన సిఐ శోభన్ బాబు ను జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు సూచించారు .ఆశ్రమ భాద్యులు .భక్తులు శుక్రవారం అంబటిని కలసి ఆశ్రమ ఆస్తులలో కొంత భాగాన్ని…
విజయవాడ:అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు విజయవాడ రైల్వేస్టేసన్ వద్ద నిఘాపెట్టారు..ఈ తరుణంలో దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద…
Illegally imported liquor from Karnataka in the car దేవనకొండ ఎస్సై భూపాలుడు సిబ్బంది కలిసి అలారదిన్నె గ్రామం అక్రమంగా కారులో కర్ణాటకరాష్ట్రంచెందిన మద్యంతరలిస్తుండగాసాక్షిత కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం 1.అలారదిన్నె గ్రామానికి చెందిన చెవుల మునిస్వామి,…