రాహుల్ గాంధీ పైన అక్రమంగా వేటు వేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కేంద్ర ప్రభుత్వ

Spread the love

సాక్షిత : రాహుల్ గాంధీ పైన అక్రమంగా వేటు వేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంచిర్యాలలో నిర్వహించిన సత్యాగ్రహ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , టీపీసీసీ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్న *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి *

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page