అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు

Spread the love

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు

నంద్యాల జిల్లా

ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో PVSR గోడౌన్ వద్ద వాహనాల తనిఖీలో రేషన్ బియ్యం ఉన్న లారీని సీజ్ చేసి అందులోని 16 టన్నుల రేషన్ బియ్యం ను సీజ్ చేసి డ్రైవర్ మౌలాలి క్లీనర్ కంబగిరి స్వామిలను అరెస్టు చేయడమైనది.

ఈ రేషన్ బియ్యం అన్వర్ భాష అనే వ్యక్తికి సంబంధించినవిగా గుర్తించి పై ముగ్గురిపై కేసు నమోదు చేయడమైనది.

Related Posts

You cannot copy content of this page