ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ లలో రోజుకు రూ. 100 కోట్లు పైగా స్వాధీనం.. చరిత్రలో నే రికార్డు దిశగా ఈసీ రికవరి చేసిన సొమ్ము మొత్తం రూ.4650 కోట్ల పై మాటే? ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి…
సాక్షిత : ఖమ్మం నుండి మధిర మండలానికి వెళ్తున్నడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్నిఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆత్కూర్ మీదుగావెళ్తున్న ఆయన వాహనాన్ని అధికారులు తనిఖీచేశారు. తనిఖీల్లో మంత్రి వాహనంలో నగదు,విలువైన వస్తువులేమీ లభించలేదని, తనిఖీలకుమంత్రి…
ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని కారేపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…
జగిత్యాల జిల్లా// కొడిమ్యాల దొంగలమర్రి – ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శ్రీ వినోద్ కుమార్ … ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని అన్నారు. జిల్లాలో ఏర్పాటు…
సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూలు లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి మూడవ…
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి, పెద్దతాండ, మద్దులపల్లి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లలు ఎంతమంది ఉన్నది, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో స్టోర్స్ ను తనిఖీ చేసి, సామాగ్రి నిలువను…
మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల, జగ్గసాగర్, ఆత్మ కూర్, మెట్ల చిట్టాపూర్, విట్టం పెట్, గ్రామాల్లోని జిల్లా పరిషత్ స్కూల్లను కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో గల ఇబ్బందు లను తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో…
విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సాక్షిత మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…
జిల్లా సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుందిర్పి మండలం బెస్తరపల్లి, కంబదూరు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను…
పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం కొరకు భూమి పూజ నిర్వహించిన..నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .._* _సాక్షిత : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లింగంగుంట లో ఎస్పీ వారి కార్యాలయం ఎదురు…