500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు

పటాన్‌చెరు: 500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్‌ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి రైస్‌మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…

అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ 400 బస్తాల రేషన్ బియ్యం వైరా ఏసీపీ రెహమాన్

ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్ అన్నారు. బోనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని రవినూతల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 400 బస్తాల రేషన్‌ బియ్యాన్ని బోనకల్లు ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో…

మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ&సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు నూజివీడు నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తాను సుమారు 620 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం జేసి సమాచారం ప్రకారం నిఘా…

రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా ఇంటింట సరఫరా ఖచ్చితంగా జరగాలి త్వరలో మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలకు జీపిఎస్ ఏర్పాటు రేషన్ అందలేదని ఫిర్యాదులు వస్తే జెసిలదే బాధ్యత ప్రతి నెలా మండల స్థాయిలో తహసిల్దార్, జిల్లా స్థాయిలో జెసిలు పిడిఎస్ పంపిణీపై…

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

హైదరాబాద్:తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభిం చింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీక…

ప్రభుత్వ ఎండీయూ వాహనాలలో అక్రమంగా రేషన్ తరలింపు

ప్రభుత్వ ఎండీయూ వాహనాలలో అక్రమంగా రేషన్ తరలింపు ఏటిగ్రహారం జీరో లైన్ లో అక్రమ నిల్వలు. విజిలెన్స్ జిల్లా సరఫరా శాఖ అధికారులు మెరుపు దాడులురామకృష్ణ మరికొంత మంది కలిసి నిల్వ చేసినట్లుగా సమాచారం అధికారులను చూసి పారిపోయిన రామకృష్ణ గుంటూరు…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో PVSR గోడౌన్ వద్ద వాహనాల తనిఖీలో రేషన్ బియ్యం ఉన్న లారీని సీజ్ చేసి అందులోని 16 టన్నుల రేషన్…

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారంతో ఆనందోత్సాహాలు, డీలర్ల సమాఖ్య గౌరవాధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు ఘన సత్కారం

సాక్షిత సికింద్రాబాద్, ఆగష్టు 8 : రేషన్ డీలర్లు చిరకాలంగా ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల సమాఖ్య గౌరవాధ్యక్షుడి హోదాలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సచివాలయంలో మంత్రుల బృందంతో చర్చల్లో…

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు, జిల్లా పార్టీ సూచనల అనుసారంమేరకు మహాజన్ సంపత్ క్ అభియాన్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరముల…

టెక్కలిలో రేషన్ కోసం మహిళల అవస్థలు

టెక్కలిలో రేషన్ కోసం మహిళల అవస్థలు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ రేషన్ కోసం స్థానిక రెడ్ క్రాస్ వీధికి చెందిన మహిళలు అవస్థలు పడుతున్నారు.సుమారు మూడు నెలలకు పైగా తమకు రేషన్ అందడంలేదు అని రేషన్ బండి వీధికి రావడంలేదు…

You cannot copy content of this page