పటాన్చెరు: 500 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ప్రభాకర్రెడ్డి రైస్మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో PVSR గోడౌన్ వద్ద వాహనాల తనిఖీలో రేషన్ బియ్యం ఉన్న లారీని సీజ్ చేసి అందులోని 16 టన్నుల రేషన్…
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)చిట్యాల పట్టణ కేంద్రంలో రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్న బియ్యం నల్లగా ఉండి పురుగుతో తౌడుతో తినడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఉన్నాయని సిపిఐ చిట్యాల మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం చిట్యాల పట్టణ కార్యదర్శి…
మార్కాపురం రైల్వే స్టేషన్ రోడ్డు లోని సుందరయ్య కాలనీ లో 300 కుటుంబాలకు పైగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు వారికి అందించాల్సిన రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించకుండా….అవకతవకలకు పాల్పడుతున్న… వైనం..గత నెలలో అందించాల్సిన రేషన్ ని కొంతమందికి…