రేషన్ బియ్యాన్ని సక్రమంగా అవకతవకలకు పాల్పడుతున్న… వైనం..

Spread the love

మార్కాపురం రైల్వే స్టేషన్ రోడ్డు లోని సుందరయ్య కాలనీ లో 300 కుటుంబాలకు పైగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు వారికి అందించాల్సిన రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించకుండా….
అవకతవకలకు పాల్పడుతున్న… వైనం..
గత నెలలో అందించాల్సిన రేషన్ ని కొంతమందికి మాత్రమే ఇచ్చి మిగతావారి దగ్గర వేలిముద్రలు వేయించుకొని బస్ టికెట్ వెనకాల రేషన్ ని వచ్చే నెలలో ఇస్తామని సీరియల్ నెంబర్ వేసి ఈ నెలలో కూడా ఇవ్వకుండా…. పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న… రేషన్ వాహనదారులు..
యింకా ఈ నెల కూడా అదే పరిస్థితిని అవలంబిస్తున్నారు…

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page