ఢిల్లీ : పోటీ పరీక్షల్లో అవకతవకల(exam malpractices)కు పాల్పడే వారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లును సోమవారం లోక్సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టింది. దీనికింద నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల…
మార్కాపురం రైల్వే స్టేషన్ రోడ్డు లోని సుందరయ్య కాలనీ లో 300 కుటుంబాలకు పైగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు వారికి అందించాల్సిన రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించకుండా….అవకతవకలకు పాల్పడుతున్న… వైనం..గత నెలలో అందించాల్సిన రేషన్ ని కొంతమందికి…