అన్నమయ్య జిల్లా మదనపల్లె మదనపల్లిలో అక్రమంగా ఓ బారుకు తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబి పోలీసులు పెద్ద ఎత్తున సీజ్ చేశారు. అర్థ రాత్రి సమయంలో నిందితులతో పాటు 12కేసుల కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్న అధికారులు, బార్ నిర్వాహకులపై కేసు నమోదు…
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్మహబూబాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని కాకతీయ కళాతోరణం వద్ద మరిపెడ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు 10.5…
గోవా మద్యం స్వాధీనం రాజశ్రీ కడప జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ IPS గారు మరియు SDPO, మైదుకూరు i/c ప్రొద్దుటూరు వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G. ఇబ్రహీం…
బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పారు.…
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో PVSR గోడౌన్ వద్ద వాహనాల తనిఖీలో రేషన్ బియ్యం ఉన్న లారీని సీజ్ చేసి అందులోని 16 టన్నుల రేషన్…
గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,
-డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 150 కేజీల గంజాయిసాక్షిత : డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో 150 కేజీల గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని.. సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ నారాయణ నాయక్,…
అక్రమంగా గోవులను తరలిస్తున్న డిసిఎం బోల్తా — పలు గోవులకు తీవ్ర గాయాలు 1 గోవు మృతి — డీసీఎం లో సుమారు 50 గోవులను తరలిస్తున్నారు. చిట్యాల సాక్షిత ప్రతినిధి పోలీసులు అధికారులు ఎన్ని కఠిన చర్యలు ఆంక్షలు విధించిన…
విజయవాడ:అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు విజయవాడ రైల్వేస్టేసన్ వద్ద నిఘాపెట్టారు..ఈ తరుణంలో దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద…
The District Collector inspected the process of moving EVMla Godau ఈ.వి.ఎంల గోడౌను తరలిస్తున్న ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పాత కలెక్టరేట్ ఆవరణలో గల ఈ.వి.ఎంల గోడౌను జిల్లా పరిషత్…
89.91 lakhs of cash being moved for the previous by-election జూబ్లీహిల్స్: మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న రూ.89.91లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్లోని భారతీయ…