న్యూడెమోక్రసీ నాయకులపై అక్రమంగా మోపిన పూసపల్లి కుట్రకేసు ను ఎత్హి వేయాలని

Spread the love

న్యూడెమోక్రసీ నాయకులపై అక్రమంగా మోపిన పూసపల్లి కుట్రకేసు ను ఎత్హి వేయాలని :ఏజెన్సీ గ్రామాలపై పోలీస్ కుంబింగు ని నిలిపివేయాలని కోరుతూ హైదరాబాద్ లో ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్ రావు, కే. గోవర్ధన్, గౌని ఐలయ్య, జీ. అనురాధ ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ తదితరుల అరెస్ట్, అనంతర పరిణామాలను వివరించారు.

Related Posts

You cannot copy content of this page