ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలి : కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో…

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం. ఉండ్రాజవరం మండలం కర్రా వారి సావరం గ్రామానికి బోయిన బాలాజీ, రాజమహేంద్రవరంకు చెందిన తుమ్మల రాధాకృష్ణ గిరీష్ కుమార్ అరెస్టు. పరారీలో ఇజ్జాడ పాపి…

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు.

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు. చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని మిల్లులకు త్వరగా దిగుమతి చేసుకోవాలనిడి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చిట్యాల పట్టణం పరిధిలోని ఉదయ రైస్…

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు మిల్లర్ల యజమానులకు సూచించారు.చిట్యాల పట్టణంలో ఉన్న హనుమాన్ రైస్…

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ — చిట్యాల మండలంలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన అధికారులు చిట్యాల – సాక్షిత ప్రతినిధి ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. చిట్యాల…

You cannot copy content of this page