పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం. ఉండ్రాజవరం మండలం కర్రా వారి సావరం గ్రామానికి బోయిన బాలాజీ, రాజమహేంద్రవరంకు చెందిన తుమ్మల రాధాకృష్ణ గిరీష్ కుమార్ అరెస్టు. పరారీలో ఇజ్జాడ పాపి…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక

నెల ముందే వచ్చేసిన వేసవి కాలం… ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు…
Whatsapp Image 2024 01 13 At 4.17.06 Pm

తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలారా… బి అలర్ట్..

తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలారా… బి అలర్ట్….రామమందిరం పేరుతో మీకు వాట్సాప్​లో ఈ మెసేజ్​ వచ్చిందా? అయితే తస్మాత్​ జాగ్రత్త!: సజ్జనార్ హెచ్చరిక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌కు వీఐపీ టిక్కెట్ల పేరుతో సైబర్ నేరాళ్ల మోసం ఏపీకే ఫైల్‌ను డౌల్…

తెలుగు రాష్ట్రాల నుంచి హద్దులు దాటుతున్న గంజాయి: 8 మంది అరెస్టు

వరంగల్ జిల్లా:ఒడిశాలోని మాల్కన్‌గిరి నుండి ఆంద్రప్రదేశ్ లోని అమరావతి, వయా వరంగల్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న 8 మంది స్మగ్లర్లతో పాటు 75 లక్షల విలువజేసే 150 కిలోల ఎండు గంజాయిని వరంగల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు.…

భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు

భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 16.3.2023. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు,…

రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సాక్షిత : చింతకాని మండలం నేరడ గ్రామంలో నేతాజీ యువజన సంఘం 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు…

రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి

Two state level Kabaddi competitions should be successful రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు దూసరి నేతాజీ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల…

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు

Happy Dussehra to all people of Telugu states తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ సాక్షిత గుడివాడ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక…

You cannot copy content of this page