శివ మారుతి దేవాలయ అభివృద్ధి పనులకు 20వేలు విరాళం

Spread the love


20 thousand donated for the development works of Shiva Maruti Temple

శివ మారుతి దేవాలయ అభివృద్ధి పనులకు 20వేలు విరాళం అందజేసిన రైల్వే బోర్డు సభ్యులు డా” చంద్రశేఖర్ గౌడ్*


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

పట్టణంలోని శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరం అభివృద్ధి పనుల నిమిత్తం రైల్వే బోర్డు జాతీయ సభ్యులు డాక్టర్ కె చంద్రశేఖర్ ఆయన కుమారులు డాక్టర్ కార్తికేయ రూ. 20,000 విరాళంగా అందించారు.

అదేవిధంగా బెజ్జంకి వెంకటేశ్వర చారి రూ 10,000 అందజేసినట్లు శ్రీ శివమారుతి గీతాఅయ్యప్ప మందిరం కార్యదర్శి గోలెపు చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page