శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయానికి విరాళాలు రావడం సంతోషంగా ఉందని ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ…
విజ్ఞాలను తొలగించే ఏకైక దేవుడు..కాణిపాకం గణపయ్యకు ఇద్దరు దాతల భారీ విరాళం.. రూ.5 కోట్ల విలువైన 20 బంగారు బిస్కెట్ల కానుక ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఈ క్షేత్రంలో బావిలో వెలసిన వినాయకుడు భక్తులకు…
జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని…
విజయవాడ : విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం అభివృద్ధికి, అక్కడ భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న యాదిరెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. నగదును శుక్రవారం మందిరం గౌరవాధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ తాను మందిరం వద్ద భిక్షాటన చేసి…
రూ.2.51 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ముకేశ్ అంబానీ ఫ్యామిలీ అయోధ్య రామమందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నమని వ్యాఖ్య కుటుంబ సమేతంగా ప్రాణప్రతిష్ఠ వేడుకలో పాల్గొన్న ముకేశ్ అంబానీ అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్కు విరాళాల పర్వం కొనసాగుతోంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో…
*తిరుమల తిరుపతి దేవస్థానం కి మరో భారీ విరాళం.. ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే గాలిమర బహుమతి గా ఇచ్చిన..విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు.ముంబైకి చెందిన విష్ విండ్…
సాక్షిత అమీన్పూర్ : వాణి నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల విరాళంకుల మతాలకు అతీతంగా అన్ని ప్రార్థన దేవాలయాల అభివృద్ధికి, నూతన నిర్మాణాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది.…
సాక్షిత ; * వాసుదేవయాదవ సేవా సంఘముయాదవ భవన్ నిర్మాణానికి నగర మేయర్ డాక్టర్ శిరీష దంపతులు వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ పది లక్షల రూపాయలు విరాళము అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగో డివిజన్ సామవాయి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ దుండిగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ.రాజా రాజేశ్వరి పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు అక్షరాల ఐదు లక్షల రూపాయలను శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ఆలయ కమిటీ…
తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు విరాళం అందించిన పైలా ప్రసాదరావు పైలా ప్రసాదరావును అభినందించిన చంద్రబాబు గారు మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి తన వంతు చేయూతగా రూ.1 కోటి రూపాయలను విరాళంగా మాడుగుల…