ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం….

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు – మన బడి పనుల పురోగతి అంశాలను చర్చించేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

  • ఈ సమావేశంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page