సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,125 డివిజన్ లోని హజ్రత్ సయ్యద్ షాహ్ అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి * అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా మస్జిద్ లలో ఉండే ఇమామ్ సాబ్ మరియు మౌజ సాబ్ లకు బక్రీద్ తోఫా అందచేసిన *టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి * ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్,మైనారిటీ సెల్ అధ్యక్షులు చాంద్ పాషా, రాష్ట్ర మైనారిటీ సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ సమీర్ ఖాన్,మైనారిటీ సెల్ నాయకులు ఖాజాభాయ్ ,అల్తాఫ్,రియాజ్,మజీద్ తదితరులు పాల్గొన్నారు.
Home
Telangana
అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Related Posts
Spread the love దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎగ్జిట్ పోల్ పైమే, 11 సాయంత్రం 6-00 గంటల నుండి ఒపినియన్ పోల్ పై నిషేధం – జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్….. సాక్షిత వనపర్తి…
Spread the love ఆర్ఎంపి సంఘాల నాయకులు విజ్ఞప్తి.. మూడు సంఘాలతో జెఏసి ఏర్పాటు… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గత రెండు రోజులుగా ఖమ్మం పట్టణంలో ఆర్ఎంపిల ప్రథమ చికిత్స కేంద్రాలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) ,…
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్
Spread the love చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన…
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్
Spread the love చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు…
Spread the love దేశవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు…
Spread the love మోడీ హయాంలో అగమ్యగోచరంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు: కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: జీ. దామోదర్ రెడ్డి, సీపీఐమేడ్చల్…
Spread the love మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా మల్కాజ్గిరి బిజెపి ఓబీసీ గొల్ల కురుమ కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం నిర్వహించారు.. ఈటెల రాజేందర్ గెలుపే ప్రధాన లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు నాయకులు ముమ్మరంగా ప్రచారం…
Spread the love వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై 44 మరియు 45 డివిజన్లు కలిపి రామాలయం గుడి మరియు రాంపేట గ్రామంలోని సెంటర్ వద్ద వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కె ఆర్…
Spread the love లోక్సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. . మధ్యాహ్నం సైనిక్పురిలోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిరిరి ఎమ్మెల్యే…
Spread the love చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని కొండకల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధి కొండకల్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మాజీ సీఎం…