ముదిగొండ మండలంలో పొంగులేటి పర్యటన

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముదిగొండ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని మేడేపల్లి, గోకినేపల్లి, న్యూలక్ష్మీపురం, వనంవారి కృష్ణాపురం గ్రామలను సందర్శించారు. గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయాలను అందించారు. ఆపదలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, డాక్టర్ కోటా రాంబాబు, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, దేవరపల్లి అనంతరెడ్డి, బత్తుల వెంకట్రావ్, జూలకంటి సంజీవరెడ్డి, జూలకంటి వెంకటరెడ్డి, సామినేని రాము, ఓర్సు ప్రసాద్, ఉప సర్పంచ్ బయ్యా రమేష్, చిన్నోడు, సర్పంచ్ కన్నయ్య, గోకినేపల్లి సర్పంచ్ బాబు, దేవరపల్లి రాఘవరెడ్డి ఉపసర్పంచ్, డాక్టర్ రమేష్, నరేష్, మనోజ్, సతీష్, రామకృష్ణ, వంశీ, తిరుపతి, రియాస్, కొమ్ము ఉపేందర్, ఎస్.డి రఫీ, కందుల రంగారావు, వంశీ, లడ్డా, రాయపాటి సతీష్ వార్డు మెంబర్, కుటుంబరావు, శ్రీను, రామాంజనేయులు, ప్రేమ్, మరికంటి కృష్ణ, పంజల రాజేష్, మాడురి హనుమంతరావు, సతీష్, నరేష్, ఎల్.శ్రీను, తోట ప్రవీణ్, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జా జీవరత్నం, లంకెల లింగారెడ్డి, ఎ.కె. రహీం, ఏనుగంటి సోమయ్య, ఉపేందర్, గాలి నాగరాజు, నాగయ్య, వేముల ఉపేందర్, సురేష్, రాంబాబు, వెంకయ్య, సైదులు, గోవర్ధన్ రెడ్డి, నర్సింహారావు, వట్టికూటి సైదులు గౌడ్ తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page