ముదిగొండ మండలంలో పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం మాజీ పార్లమెంటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముదిగొండ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని మేడేపల్లి, గోకినేపల్లి, న్యూలక్ష్మీపురం, వనంవారి కృష్ణాపురం గ్రామలను సందర్శించారు. గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.…

You cannot copy content of this page