సూర్యాపేట మండలంలో అన్ని గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.

గ్రామ కార్యదర్శులకు,ప్రత్యేక అధికారులను ఆదేశించిన : ఎంపీపీ బిరబోలు రవీందర్ రెడ్డి. సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం ఎండ తీవ్రతలు అత్యధికంగా ఉన్న కారణంగా సూర్యాపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో…

గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం

ఉదయం రామనపూడి, చిరిచింతల, నూజెల్ల గ్రామాలు….సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల్లో జన నిరాజనాల మధ్య ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే నాని -మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు, రాష్ట్రంలో…

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో…

“మనుబోలు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”

సాక్షిత : “సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కాగితాల పూర్, లక్ష్మీ నరసింహ పురం గ్రామలలో బుధవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి” “గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణికి అడుగడుగున పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు”…

జిన్నారం మండలంలో ఊపందుకుంటున్న బిజెపి ప్రచారం

గడపగడపన ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు కి మద్దతుగా జిన్నారం, పెద్దమ్మగూడ గ్రామపంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జిన్నారం మండల…

పర్వతగిరి మండలంలో పలు రోడ్లు లను శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు …

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో పర్వతగిరి నుంచి సోమారం రోడ్ 1 కోటి 80 లక్షలు రూపాయల వ్యయంతో సి.సి రోడ్ల పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి అనంతరం మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామంలో 3 లక్షల…

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న పొలాలు ఎండుతున్న వైనం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను…

నందివాడ మండలంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

నందివాడ మండలంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని….. ఆత్మీయ స్వాగతం పలికిన మహిలమ్మ తల్లులు -6కోట్ల78లక్షల,57వేల,968 రూపాయల జంబో చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాని… -ఆర్థిక ఇబ్బందులు ఉన్న అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న గొప్పవ్యక్తి…

పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నదామోదర్ రాజనర్సింహ

పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్య మరియు సైన్స్ & టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ సాక్షిత : పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ…

You cannot copy content of this page