పర్వతగిరి మండలంలో పలు రోడ్లు లను శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు …

Spread the love

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో పర్వతగిరి నుంచి సోమారం రోడ్ 1 కోటి 80 లక్షలు రూపాయల వ్యయంతో సి.సి రోడ్ల పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి అనంతరం మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామంలో 3 లక్షల రూపాయలతో సి.సి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి అనంతరం 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సోమారం గ్రామ పంచాయతి భవన శంకుస్థాపన చేసి అనంతరం దౌలత్ నగర్ గ్రామం లో 18లక్షల రూపాయల వయ్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనాన్ని ప్రారంభించి అనంతరం ప్రాథమిక పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి వారికి మరుగుదొడ్లు ప్రహరీ గోడ మరియు విద్యుత్ మరియునీళ్ల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తా అని తెలియజేసి తదనంతరం కల్లెడ గ్రామంలో 5లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి గ్రామంలో వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు .. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్, భాస్కర్ నాయక్, అనిల్ రావు తో మండల, గ్రామ స్థాయి నాయకులు, వివధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page