వైయస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమం

Spread the love

నెల్లూరు జిల్లా కందుకూరు

వైయస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమం🫅🧕👩‍🦳

👉 ప్రతి కుటుంబంలో మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి

👉వైయస్సార్ ఆసరా మూడో విడత పంపిణీలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు

కందుకూరు పురపాలక సంఘం నందు అంగరంగ వైభవంగా జరిగింది💐💐💐

👉ప్రతి కుటుంబంలో మహిళామణులు ఆర్థికంగా అభివృద్ధి చందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సాధికారతకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు పేర్కొన్నారు.

👉 కందుకూరు పురపాలక సంఘంలో నీ 893 పొదుపు సంఘాల్లో గల 8483 మంది మహిళలకు 7కోట్ల36లక్షల656 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
👉నవరత్నాల ద్వారా పేదలకు ఇల్లు,చేయూత,ఆసరా,విద్యా దీవెన, తదితర సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారన్నారు.

👉 వరుసగా మూడవ ఏడాది ‘వైయస్ఆర్ ఆసరా’, రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మూడవ విడతగా ₹6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్న జగనన్న ప్రభుత్వం.

👉ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు మన జగనన్న ప్రభుత్వం ₹2,25,330.76 కోట్ల మేర లబ్ధిని చేకూర్చింది

👉ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహేందర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా మెప్మా పిడి గారు, కమిషనర్ గారు, సిఎంఎం గారు గ్రూపు సభ్యులు వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు గ్రూపు సభ్యులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page