భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు సచివాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం…
అమరజీవి పోరాట స్ఫూర్తిని..నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి.. అమరజీవి పొట్టి శ్రీరాములు కి 71వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన.. -నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి…
గద్వాల గడ్డపై వాల్మీకిల ముద్దుబిడ్డ బళ్లారి బోయ శ్రీరాములు అడుగు పెట్టారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణమ్మ తన బిజెపి శ్రేణులతో కలసి డీకే బంగ్లా వద్ద ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్టీ ముఖ్య…
సాయి నగర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ హారితోత్సవం(మాస్ ప్లాంటేషన్)
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాయి నగర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ హారితోత్సవం(మాస్ ప్లాంటేషన్) కార్యక్రమంలో * మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి *…
సాక్షిత ; సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పోట్లపూడి సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, విలుకానిపల్లి, గాంధీనగర్, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…
*ఇంటూరి రాజేష్ గారి జన్మదిన వేడుకలు* తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు పామూర్ రోడ్డు లో గల వారి కార్యాలయంలో అశేష అభిమానులు కార్యకర్తలు, నాయకుల మధ్య అంగరంగవైభవంగా జరిగింది. ఈ…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*
*”అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి* *SPS నెల్లూరు జిల్లా:* తేది:14-05-2023 *నిన్న, శనివారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదూరు…
తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీని అందజేశాం.* సాక్షితSPS నెల్లూరు జిల్లా:* సర్వేపల్లి నియోజకవర్గం, “గడప గడప మన ప్రభుత్వం” కార్యక్రమంలో ముత్తుకూరు మండలంలోని చివరి గ్రామ సచివాలయమైన కృష్ణపట్నం గ్రామ సచివాలయ పరిధిలో పర్యటించిన…
సాక్షిత : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా, వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*
అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముసునూరువారిపాళెం గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, ముసునూరువారిపాళెం, కొత్తపాళెం, వాగర్త హరిజనవాడ, దిబ్బమీద హరిజనవాడల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…