డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో హోమంత్రి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్,

Spread the love

దుండిగల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో హోమంత్రి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

*
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్లో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే వివేకానంద . ఈకార్యక్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page