బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ

Spread the love

ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు.

రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు.

క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది ఎంక్వైరీలో తెలుసుకుని ఫిర్యాదు చేయగా ఏఈఓ శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు.

Related Posts

You cannot copy content of this page