2023-24 ఏడాదికి టీటీడీ ఆదాయం రూ.1,161 కోట్లు

1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ రూ.18 వేల కోట్లకు పెరిగిన మొత్తం డిపాజిట్ల విలువ వడ్డీ రూపంలోనే స్వామివారికి ఏటా రూ.1200 కోట్లుp

హుజూర్ నగర్ ప్రభుత్వ ఐ.టి.ఐ కి రూ. 41.28 కోట్లు మంజూరు : నీటి పారుదల & పౌరసఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ లో ఏటా 110 మంది విద్యార్థులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ఐటిఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటిఐ లో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్ లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 3,000 కోట్లు

జీవో విడుదల చేసిన రాష్ట్రప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు గ్రామీణ ప్రాంతాల్లో 38,094,అర్బన్ ప్రాంతాల్లో 57,141 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ. 50 కోట్లు అంటూ మోసం..అరెస్ట్ చేసిన పోలీసులు

హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెట్టెను రూ .50 కోట్లకు…

బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ

ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు. రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు. క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది…

పౌల్ట్రీపై బర్డ్ ఫ్లూ టెర్రర్.. అయ్యబాబోయ్.! ఏకంగా రోజుకు ఇన్ని కోట్లు నష్టమా.?

నెల్లూరు.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చికెన్ ముట్టుకోవాలంటేనే మాంసం ప్రియులు వణికిపోయేలా చేస్తోంది. ఈ ఫ్లూ దెబ్బకు.. ఫౌల్ట్రీ ఇండస్ట్రీ విలవిలలాడుతోంది. మూడు గుడ్లు ఆరు కోళ్లు అన్నట్టుగా సాగిన వ్యాపారం కాస్తా.. కొక్కెర తగిలిన కోడిలా…

పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని…

ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన ‘కానుక’ రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ

ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన ‘కానుక’ రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను చేసుకోనున్నారు. ఈనెల 17వ తేదీన కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా…

ఆరు గ్యారంటీలకు రూ. 53 వేల 196 కోట్లు..!

తెలంగాణ కేబినెట్లో ఓటాన్ బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను భట్టి ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల 196 కోట్లు కేటాయించినట్లు అంచనా.…
Whatsapp Image 2024 01 30 At 6.51.34 Pm

అసరా క్రింద జగనన్న ప్రభుత్వం ఇచ్చింది 35 వేల కోట్లు – ఎమ్మెల్యే భూమన

సాక్షిత*తిరుపతి నగరం:టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ముత్యాల రెడ్డిపల్లెలో సాయంత్రం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు పాలాభిషేకం నిర్వహించారు.…

You cannot copy content of this page