రైతులు, యువత ఉద్యోగాలకై మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్

రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ చేయడంతో యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌లో…

రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలి.

రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించాలి. దళారి వ్యవస్థ పై గట్టి నిఘా. వసతులు సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ . రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర…

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న పొలాలు ఎండుతున్న వైనం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

సాగునీరు ఇస్తే.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు: చంద్రబాబు

అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం: చంద్రబాబు సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేసి కియాను తెచ్చాం కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి కియా వల్ల ప్రత్యక్షంగా,…

బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ

ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు. రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు. క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది…

సన్‌ఫ్లవర్‌ రైతులకు మంత్రి తుమ్మల రైతులు తొందరపడొద్దని,

తెలంగాణలోని సన్‌ఫ్లవర్‌ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచన చేశారు. రైతులు తొందరపడొద్దని, క్వింటా రూ.6,760 కంటే తక్కువ ధరకు విక్రయించొద్దని సూచించారు. కనీస మద్దతు ధర కల్పించాలని మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ…

అమరావతి రైతులు ఆందోళన

రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద అమరావతి రైతులు ఆందోళన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హైకోర్టు స్టే ఇవ్వటంతో మూవీ నిలుపుదల రోడ్డుపై పెటాయించి నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులు తెలుగు దేశం…

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది ఎమ్మెల్యే ప్రసన్న

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది ఎమ్మెల్యే ప్రసన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం కలుజులకు 2.45 కోట్లతో శంకుస్థాపన గుమ్మల దిబ్బలో 6వ వాటర్ ప్లాంట్ ప్రారంభం ఎలక్షన్ల ముందు రంగుల చొక్కాలు తో వస్తున్నారు జాగ్రత్త 284 మంది రైతులకు…

రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి అని రోడ్డుపై ధర్నా నిర్వహించిన రైతులు..

రోడ్డు మరమ్మతులు వెంటనే చేయండి మహాప్రభు అని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యేను వేడుకుంటున్న రైతులు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి అని రోడ్డుపై ధర్నా నిర్వహించిన రైతులు.. గట్టు మండలం మిట్టదొడ్డి స్టేజి సమీపంలో గత మూడు నెలలుగా కంకర వేసి…

రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు – యస్.పి అపూర్వ రావు

రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు – యస్.పి అపూర్వ రావు — నకిలీ విత్తనాల నివారణ పై ప్రత్యేక నిఘా — జిల్లా పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో వీడియో కాన్ఫరెన్స్ — నకిలీ విత్తనాలు అమ్మితే…

You cannot copy content of this page