రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) రైతులు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మేడి లింగమ్మ నర్సింహ కోరారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లింగమ్మ నర్సింహ ప్రారంభించారు.…

సీపీ ఫ్లెక్సీకీ రైతులు క్షీరాభిషేకం

సీపీ ఫ్లెక్సీకీ రైతులు క్షీరాభిషేకం తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకీ వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి , రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి…

ఖమ్మంలో మిర్చి రైతులు మరియు కొనుగోలు ధరలు సదస్సు

Conference on chilli farmers and purchase prices in Khammam ఖమ్మంలో మిర్చి రైతులు మరియు కొనుగోలు ధరలు సదస్సు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సాగు బాగు పథకం భాగంలో కల్గుడి డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అధవర్యం…

ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు

Difficulties faced by farmers in purchasing grain కృష్ణాజిల్లా మచిలీపట్నం ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జాయింట్ కలెక్టర్ మరియు పౌరుసరఫల శాఖ అధికారి తో సమావేశమైన మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి!

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి! సాక్షిత తుంగతుర్తి! : రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గౌస్ మియ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా…

You cannot copy content of this page