బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ

ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు. రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు. క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది…

కోటమర్పల్లిలో కోటి రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి పనులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, 73 లక్షల నిధులతో కల్వర్టు నిర్మాణ పనులకు…

భద్రతను మెరుగుపరిచేందుకు సైబరాబాద్‌ పోలీస్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఏడీపీ ; నగరంలో 32కు పైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

భద్రతను మెరుగుపరిచేందుకు సైబరాబాద్‌ పోలీస్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఏడీపీ ; నగరంలో 32కు పైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు హైదరాబాద్‌, 28 మార్చి 2023: నగరంలో భద్రతకు భరోసానందించడంలో భాగంగా మరో అడుగు ముందుకు వేస్తూ, *ఏడీపీ ఇండియా* ఇప్పుడు సైబరాబాద్‌…

రమణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 మందికి పైగా ఆపరేషన్ కోసం తరలింపు

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఆదివారం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ నాయకులు కామూరి రమణారెడ్డి మరియు శంకర గుంటూరు కంటి ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు.అనంతరం కంటి…

మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 15,000 మందికి పైగా మృతి

More than 15,000 people died in Turkey and Syria మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 15,000 మందికి పైగా మృతి. టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను…

You cannot copy content of this page