వైయస్సార్ ఆసరా మూడో విడత సంబరాలు 3వ రోజు నూజండ్ల మండలం నూజండ్ల గ్రామం లో ఘనంగా నిర్వహించారు.

Spread the love

సాక్షిత : నూజండ్ల మండల కేంద్రం అయిన నూజండ్ల గ్రామం లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ సంబరాలు జరగ్గా, స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూజండ్ల మండల పరిధిలోని 874 గ్రూపు సంఘాల కు గాను 5 కోట్ల 38 లక్షల రూపాయల చెక్కును అర్హులైన మహిళలకు అందజేసినందుకు వారికి మా ప్రాంత మహిళల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page