ఏపీ పోలీసు అధికారులపై ఈసీకి మరోసారి బీజేపీ ఫిర్యాదు

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ అభ్యర్థన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొందరు అధికారులు వినియోగించుకోనివ్వడంలేదని ఆరోపణ పోస్టల్ బ్యాలెట్ గడువుని మరింత పొడగించాలని ఈసీకి విజ్ఞప్తి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా, రాజకీయ నేతలపై దాడులు జరుగుతున్నా డీజీపీ రాజేంద్రనాథ్…

మాజీ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల పోలీసు కస్టడీ

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమ తిస్తూ నాంపల్లి కోర్టు బుధ వారం ఉత్తర్వులు జారీ…

పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ వేడుకలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సమక్షంలో పోలీసు సిబ్బంది రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. పోలీస్ బ్యాండ్ చప్పుళ్లతో హెడ్ క్వార్టర్స్…

అంతరాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమన్వయ సమావేశం

రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక..సమావేశంలో రాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు, నిఘా వర్గాలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రానున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమిష్టి కృషితో ముందుకు వెళ్లేందుకు…

ప్రత్తిపాటి శరత్‌ను‌ పోలీసు కస్టడీకి అప్పగించేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్ట్

పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం జరిగిన విచారణడొల్ల కంపెనీలను సృష్టించి నిధులు మళ్లించారనే ఆరోపణల శరత్‌ అరెస్ట్ డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా భారీగా నిధులు దారి మళ్లించారనే ఆరోపణలపై ఇటీవల టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి…

పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇపిస్తామంటూ

పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇపిస్తామంటూ…ప్రియుడు,ప్రియురాలు జబర్దస్త్ కు మించి నకిలీ ఎస్సై గెటప్ లతో.. 3 కోట్ల రూపాయలు బురిడీ..కొట్టిన వైనం ఖతర్నాక్ కపుల్.. బాబోయ్…అస్సలు మాములుగా ఉండదు ఈ స్టోరీ…బాబోయ్ విశాఖలో ఘరానా మోసం బయటపడింది. పోలీస్ ఎస్సై డ్రెస్‌…

తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. జాతరకు భక్తులు…

గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయం

గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి నిర్వహించే స్పందన కార్యక్రమంను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ నిర్వహించారు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులలో మహిళలు,వయె వృద్దులు పిర్యాదులకు సంబంధించి అధిక…

పోలీస్ శిక్షణకు వెళ్తున్న 158 స్టైఫండరీ పోలీసు కానిస్టేబుళ్లు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కలిగి వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా ఎంపికైన వారిలో తొమ్మిది నెలల శిక్షణ కోసం పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళుతున్న…
Whatsapp Image 2024 01 25 At 6.58.55 Pm

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాల (Police Medals)ను ప్రకటించింది.. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు…

You cannot copy content of this page