సాక్షిత : మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు మరియు 15వ వార్డులలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా… వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటింటికి…
గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరుగుతుంది. జిల్లాలో మొత్తం 14 సెంటర్లలో పరీక్ష నిర్వహణ కొనసాగుతుండగా మొత్తం 4857 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్షకు ఆలస్యమైన కారణంగా ఇద్దరు అభ్యర్థులను పరీక్ష హాల్లోకి…
కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని భవన కార్మికల నూతన కమిటీ …. భవన కార్మికుల నూతన కమిటీ వినవంక మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస సాంబయ్య.జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల…
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు,…
ముఖ్య ప్రాధాన్యతతో స్పందన ఫిర్యాదు దారుల సమస్యలు పరిష్కరించాలి: బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, సాక్షిత బాపట్ల : ప్రజా సమస్యల పరిష్కారం కొరకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు “స్పందన”…
సాక్షిత : నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి బయలుదేరి వెళ్లిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…
Bharatiya Janata Party Y. S. R Dist భారతీయ జనతా పార్టీ Y. S. R జిల్లా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు Y. S. R జిల్లా, రాయచోటి మండలం లో సంబనపల్లిలో కు వీధి సమావేశలకు ప్రజా…
District Superintendent, Tehsildar who met MLC Shambhipur Raju ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన జిల్లా సూపరింటెండెంట్, తహసీల్దార్ .. మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని గండిమైసమ్మ-దుండిగల్ మండల తహసీల్దార్ గా…