ఉప ఎన్నికల ప్రచారంలో వికారాబాద్ జిల్లా భారత

Spread the love

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు మరియు 15వ వార్డులలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా… వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటింటికి వెళుతూ… TRS పార్టీ మరియు వామపక్ష పార్టీలు బలపరిచిన మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page