భారతీయ జనతా పార్టీ Y. S. R జిల్లా

Spread the love

Bharatiya Janata Party Y. S. R Dist

భారతీయ జనతా పార్టీ Y. S. R జిల్లా

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు Y. S. R జిల్లా, రాయచోటి మండలం లో సంబనపల్లిలో కు వీధి సమావేశలకు ప్రజా పోరు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు యం. నిషీధ రాజు మరియు సాయి లోకేష్ అభివృద్ధి నిరోధిక వైసిపి ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరు కార్యక్రమం లో పాల్గొన్నారు…

నిషీధ రాజు మాట్లాడుతూ సంబేపల్లిలో జగనన్న లేఔట్స్ మోటకట్ల గ్రామంలో వేయడం జరిగినది. ఈ గ్రామంలో 180 బిట్లు వేయగా అందులో గ్రామ ప్రజలకు 80 బిట్లు ఇవ్వగా మిగతా బిట్లన్నీ యు బయట వ్యక్తులకు అమ్మడం జరిగినవి స్థానిక నాయకులు…! కానీ రెవిన్యూ వారు దానికి సహకరించినట్టు ప్రజలు చెబుతున్నారు.

వెంటనే ఎమ్మార్వో గారు మోటకట్లలో జగనన్న కాలనీలో వేసిన లేఔట్లలో ఆ గ్రామ ప్రజలు ఎంతమంది ఉన్నారు..! బయట వాళ్ళు ఎంతమంది పేరుతో ఈ ఇళ్లపట్టాలిచ్చారు. ఎమ్మార్వో గారి పరిశీలించి ఏమైనా అవ్వతోకలు జరిగి ఉంటే వెంటనే పరిశీలించి బయట వ్యక్తులు ఎవరైనా హౌసింగ్ స్థలాలు తీసుకొని ఉంటే వెంటనే రద్దుచేసి స్థానికంగా ఉండే ప్రజలకు ఇవ్వవలసినదిగా బిజెపి పార్టీ తరపు నుంచి డిమాండ్ చేశారు.

Related Posts

You cannot copy content of this page