MP Bandi Sanjay visited the family members of Choppari Jayashree. చొప్పరి జయశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ బండి సంజయ్.. సాక్షిత : కరీంనగర్ జిల్లా బిజెపిమహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ తండ్రి…
Balumuri Venkat visited the families of the deceased in Veenavanka mandal of Karimnagar district. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మృతుల కుటుంబాలను పరామర్శించి బాలుమూరి వెంకట్
Inhales and cleanses meditation ధ్యానాన్ని పీల్చి.. శుభ్రం చేస్తుంది కరీంనగర్: ధాన్యంలో తాలు, చెత్త తొలగించే యంత్రం అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండకు చెందిన మల్లయ్య అనే రైతు పంజాబ్ నుంచి ఈ ప్యాడి క్లీనర్…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జాతీయ పితా మహాత్మా గాంధీని పశ్చిమబెంగాల్ లోని అవమానానికి గురి చేయడం జాతీయ యావత్తు మొత్తాన్ని అవమానించడమే భారతదేశ స్వాతంత్రం కోసంఏన లేని పోరాటం చేసి స్వాతంత్రం సాధించడంలో అమోఘమైన పాత్ర పోషించిన భారతదేశ జాతిపిత…
నేడు 11 బీసీ సంఘాలకు పట్టాలు హైదరాబాద్: రాష్ట్రంలో 11 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కేటాయించిన స్థల పత్రాలను గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అందజేయనున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం…
do-not-drive-under-the-influence-of-alcohol -హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి*ట్రాఫిక్ చట్టాలను అతిక్రమించకూడదు -Helmet must be worn*Do not violate traffic laws ఎస్సై జన్ను ఆరోగ్యం సాక్షిత : సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిధిలోమద్యం తాగి వాహనాలు నడిపి తమ…
దైవ దర్శనానికి వెళ్తూ, దంపతులు మృతి. వరంగల్ కాశీబుగ్గలో విషాదం మానకొండూరు వద్ద కారును ఢీ కొట్టిన లారీ కారులో ఉన్న వారిలో భార్యాభర్తలిద్దరు మృతి వేములవాడకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం వరంగల్ లోని కాశీబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గకు చెందిన…
గన్నేరువరంలో పింఛన్ కార్డులను పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి ..………………………………. సాక్షిత : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తెలిపారు మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండల కేంద్రంలోని…