ధ్యానాన్ని పీల్చి.. శుభ్రం చేస్తుంది

Spread the love


Inhales and cleanses meditation

ధ్యానాన్ని పీల్చి.. శుభ్రం చేస్తుంది

కరీంనగర్: ధాన్యంలో తాలు, చెత్త తొలగించే యంత్రం అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండకు చెందిన మల్లయ్య అనే రైతు పంజాబ్‌ నుంచి ఈ ప్యాడి క్లీనర్‌ యంత్రాన్ని తెప్పించారు.

రూ.2.60 లక్షల విలువైన ఈ యంత్రం గంటకు 30 క్వింటాళ్ల ధాన్యాన్ని శుభ్రం చేస్తుందని తెలిపారు. ధాన్యం కుప్పపై ఈ యంత్రం పైపును ఉంచితే.. ధాన్యాన్ని తీసుకుని చెత్త, తాలును ఒకవైపు..నాణ్యమైన ధాన్యాన్ని మరోవైపు అందిస్తుంది.

Related Posts

You cannot copy content of this page