పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల పట్టాలు పంపినిచేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ ,మరియు వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,…
రాష్ట్ర సచివాలయం లో రూ. 500 లకే గ్యాసు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తు గ్యారంటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కతెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని దశా దిశా…
సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సచివాలయంలోని వారి అధికారిక ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి
సచివాలయం ఎదురుగానే అనుమతులు లేకుండా మూడు నాలుగు అంతస్తులు బిల్డింగులు కనిపిస్తున్నా ఎంక్వైరీ బృందానికి కనిపించలేదా.? అనుకూలమైన వ్యక్తులతో ఎంక్వైరీ బృందం నివేదిక ఇప్పించిన 13వ సచివాలయం ఉద్యోగస్తులు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అధికారులు. గత రెండు రోజులుగా…
బాపట్ల శాసనసభ్యులు ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి ఆదేశాల మేరకు బాపట్ల పట్టణం 6 వ సచివాలయం నందు నూతనముగా మంజూరీ కాబడిన వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లు వార్డ్ ఇంచార్జ్ సచివాలయం కన్వీనర్ మాల్యాద్రి ఇనగలూరి నూతన ఫంక్షన్ లు…
మారని సచివాలయ సిబ్బంది తీరు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్ల గ్రామ సచివాలయం పరిధిలోని సచివాలయ ఉద్యోగులు కనీస సమయపాలన పాటించడం లేదని స్థానిక సర్పంచ్ బస్వ గోవిందరెడ్డి తెలిపారు.సోమవారం ఉదయం స్థానిక గ్రామ సచివాలయాన్ని ఆయన సందర్శించారు.సిబ్బంది సమయపాలన…
లోపెంట నూతన గ్రామ సచివాలయం భవనంను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లోపెంట గ్రామ నూతన గ్రామ సచివాలయంను భవనంను MGNREGS నిధులతో 25లక్షలు వ్యయంతో నూతనభవనం ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్…
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన కోట గడ్డ సచివాలయం వార్డ్ మహిళా పోలీసు G. మౌనిక, గిద్దలూరు పీఎస్
సాక్షిత : క్షేత్ర స్థాయిలో పోలీసు శాఖ ప్రతినిధులుగా మహిళా పోలీసుల సేవలు అభినందనీయం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐ.పి.ఎస్.,జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మార్చి నెలల్లో వార్డ్ మహిళా పోలీసుల G. మౌనిక విధి నిర్వహణలో…
ప్రకాశం జిల్లా….!!!!!పెద్ద దోర్నాల్లోని స్థానిక ఎంఆర్సి భవనంలో ఎంపీడీవో నాసర్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని అధికారులకు, రామ సచివాలయ అధికారులకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీవోనాసర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర ప్రభుత్వం అందించాలని లక్ష్యంతో…