రాష్ట్ర స‌చివాల‌యం లో రూ. 500 ల‌కే గ్యాసు

Spread the love

రాష్ట్ర స‌చివాల‌యం లో రూ. 500 ల‌కే గ్యాసు సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల‌ను ప్రారంభించిన‌ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌
తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని దశా దిశా నిర్దేశం చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్నికల ప్రచార సభలో గ్యారంటీలు ప్రకటించిన సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే కి ధన్యవాదాలు

Related Posts

You cannot copy content of this page