500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు

పటాన్‌చెరు: 500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్‌ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి రైస్‌మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…

రాష్ట్ర స‌చివాల‌యం లో రూ. 500 ల‌కే గ్యాసు

రాష్ట్ర స‌చివాల‌యం లో రూ. 500 ల‌కే గ్యాసు సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల‌ను ప్రారంభించిన‌ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని దశా దిశా…

మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప

బాపట్ల: మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప బాపట్ల జిల్లా వాడరేవు సముద్ర తీరం వద్ద ఒక మత్స్యకారుడి వలలో భారీ చేప పడింది. గ్రామానికి చెందిన చోడిపల్లి కాపునకు చెందిన బోటు ఇటీవల సముద్రంలోకి వేటకు వెళ్లి మంగళవారం…

కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ తరఫుననిరుపేద ముస్లిం సోదరులకు 500 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ

.నిరుపేదల కష్టాలు తెలిసిన పార్టీ నిరుపేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్ల వంశీచంద్ రెడ్డి ఆదేశాల నిరుపేద ముస్లిం మైనార్టీల కోసం 500 మందికి నిత్యవసర సరుకుల…

కల్వకుర్తిలో విజయవంతంగా 500 మంది యువతతో నిరుద్యోగ వాణి-ఐక్యత భరోసా కార్యక్రమం

Unemployment Voice-Unity Assurance Program with 500 Youth Successfully in Kalvakurti కల్వకుర్తిలో విజయవంతంగా 500 మంది యువతతో నిరుద్యోగ వాణి-ఐక్యత భరోసా కార్యక్రమం సాక్షిత ప్రతినిధి ముఖ్య అతిథులుగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి. నాగర్ కర్నూల్…

నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులకు దళిత బంధు

500-beneficiaries-of-the-constituency-are-dalit-relatives నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులకు దళిత బంధు. సాక్షిత : విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్…

You cannot copy content of this page