మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప

Spread the love

బాపట్ల: మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప

బాపట్ల జిల్లా వాడరేవు సముద్ర తీరం వద్ద ఒక మత్స్యకారుడి వలలో భారీ చేప పడింది. గ్రామానికి చెందిన చోడిపల్లి కాపునకు చెందిన బోటు ఇటీవల సముద్రంలోకి వేటకు వెళ్లి మంగళవారం తీరానికి చేరింది. వీరి వలలో దాదాపు 500 కేజీల బరువున్న ఏనుగు టేకు చేప చిక్కింది. ఏడుగురు మత్స్యకారులు దీన్ని తీరానికి లాక్కుని వచ్చారు. ఈ చేపను వేలం వేయగా రూ. 6 వేల ధర పలికినట్లు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page