చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం..

చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం.. ‘100 శాతం సబ్సిడీ‘పై 1.30 లక్షల చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన భౌరంపేట్ BRS పార్టీ నాయకులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై…

చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం..

100 శాతం సబ్సిడీ‘పై 1.30 లక్షల చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన భౌరంపేట్ BRS పార్టీ నాయకులు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై 1.30 లక్షల చేపపిల్లలను…

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీలో భాగంగా బౌరంపేట పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి జరిగింది ….. సాక్షిత : నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద…

మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప

బాపట్ల: మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప బాపట్ల జిల్లా వాడరేవు సముద్ర తీరం వద్ద ఒక మత్స్యకారుడి వలలో భారీ చేప పడింది. గ్రామానికి చెందిన చోడిపల్లి కాపునకు చెందిన బోటు ఇటీవల సముద్రంలోకి వేటకు వెళ్లి మంగళవారం…

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ

సాక్షిత : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

కొవిడ్ నేపథ్యంలో మూడేళ్ల విరామం తర్వాత ఇవాళ తిరిగి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర…

చేప ప్రసాదం ఈ నెల 8న సాయంత్రం పంపిణీ శరవేగంగా ఏర్పాట్లు

మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం

సాక్షిత : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్…

లావేరులో అవినీతి చేప చిక్కింది

లావేరులో అవినీతి చేప చిక్కింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని హౌసింగ్ విభాగంలో వర్క్ ఇన్స్ పెక్టర్ గా మజ్జి కన్నంనాయుడు పనిచేస్తున్నారు.అదే మండలంలోని వాలిపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులు కిల్లారి కృష్ణకి హౌసింగ్ ఫైనల్ బిల్లు మంజూరు చేయడం కోసం…

ఏసీబీ వలలో అవినీతి చేప

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అటవీ శాఖ అసిస్టెంట్ రేంజ్ అధికారి డి.లలిత కుమారి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. టేకు చెట్లు విక్రయించేందుకు అనుమతి పత్రాలపై సంతకం చేసేందుకు కొండబాబు అనే వ్యక్తి వద్ద…

You cannot copy content of this page