ఏసీబీ వలలో అవినీతి చేప

Spread the love

అల్లూరి సీతారామరాజు జిల్లా

రంపచోడవరం అటవీ శాఖ అసిస్టెంట్ రేంజ్ అధికారి డి.లలిత కుమారి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. టేకు చెట్లు విక్రయించేందుకు అనుమతి పత్రాలపై సంతకం చేసేందుకు కొండబాబు అనే వ్యక్తి వద్ద నుండి ఈ సొమ్ము తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనుమతి పత్రాలు ఇచ్చేందుకు ఆమె భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని అశ్రాయించాడని అధికారులు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page