కృష్ణా జిల్లా మచిలీపట్నం ఖజానా కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడిన జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి సివిల్ సప్లయిస్ డీటీ.

మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్కుమార్ని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. వినయ్…

కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు..

సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం..డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల..50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్…

ఏసీబీ వలలో టంగుటూరు ఎస్సై

లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న…

ఏసీబీ వలలో మరో అవినీతి డిప్యూటీ తాసిల్దార్..

విజయనగరం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం మండల‌ డిప్యూటీ తహశీల్దారు కొట్నాన శ్రీనివాసరావు..స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేసిన డీటీ శ్రీనివాస్..ఏసీబీ ని ఆశ్రయించిన…

ఏసీబీ వలలో సబ్ రిజిస్టర్ మరియు సిబ్బంది

మడకశిర సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు సబ్ రిజిస్టార్ దామోదర్ తో పాటు,ప్రవేట్ రైటర్ షమి,సిబ్బంది నుంచి రూ లక్షలు పట్టుబడినట్లు సమాచారం..? అసలైన వివరాలను ACB అధికారులు వెల్లడిoచాల్సిఉంది. రాత్రి కూడ కొనసాగుతున్న సోదాలు అతిగా ప్రవర్తించిన సబ్…

ఏసీబీ వలలో ఎస్సై

విశాఖ : అరిలోవ పోలీసు స్టేషన్ పై ఏసీబీ పంజా. అవినీతి ఎస్సై బాగోతం వెలుగులోకి. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా చిక్కిన ఎస్సై హరిక్రిష్ణ.

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు… సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీల 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం… డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయలను డిమాండ్…

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి

ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్. గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి. ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ…

గుంటూరు..గుంటూరులో పట్టణం లో ఏసీబీ ట్రాప్..

రవి కిషోర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద 1,68,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ శివరామకృష్ణ.. 42 లక్షల రూపాయల వర్క్ ల బిల్లులకు గాను ఎం బుక్స్ ప్రిపేర్…

You cannot copy content of this page