గుంటూరు..గుంటూరులో పట్టణం లో ఏసీబీ ట్రాప్..

Spread the love

రవి కిషోర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద 1,68,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ శివరామకృష్ణ..

42 లక్షల రూపాయల వర్క్ ల బిల్లులకు గాను ఎం బుక్స్ ప్రిపేర్ చేయడానికి భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేసిన ఏఈ శివరామకృష్ణ …

దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు ..

జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 1,68,000 లంచం తీసుకుంతుండగా వల పన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు…

పవర్ ఆఫ్ ఆర్టీఐ

Related Posts

You cannot copy content of this page