గొర్రెల స్కాం కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ…

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానిలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. జాయింట్ డైరెక్టర్ సుధింద్ర ఆధ్వర్యంలో నిందితుల విచారణ…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ..

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ…

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్.. కర్నూలు జిల్లా: కర్నూల్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏసిబి దాడులు.. మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా…

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది.. ఈ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో…

IRR కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు.

చంద్రబాబు, నారాయణ, లోకేష్‌, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ

ఏసీబీ వలలో ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి

రైతు వద్ద డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ ఐ కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చు చెందిన రైతు వద్ద నుండి 30 వేలు తీసుకుంటూ దేవరకొండ లోని…
Whatsapp Image 2024 01 29 At 6.38.15 Pm

లంచం తీసుకుంటూ ఏసీబీ కీ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు…
Whatsapp Image 2024 01 29 At 12.15.47 Pm

ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్..

నకిలీ అకౌంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు విచారణ..
Whatsapp Image 2024 01 24 At 4.33.27 Pm

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు..

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో కేసు నమోదు.. 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ.. శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇంట్లో సోదాలు.. పదవిని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తింపు.. హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో…

You cannot copy content of this page