ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

Spread the love

15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్..

కర్నూలు జిల్లా:

కర్నూల్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏసిబి దాడులు..

మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

ఇంకా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు….

Related Posts

You cannot copy content of this page