ఒకటి రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన అనుచరులతో రంగం సిద్ధం. లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్
ఇప్పటికే అక్రమ భూదందా కేసులో అరెస్టు అయిన మాజీ సీఎం కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది… సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరించి, గెస్ట్హౌస్లో నిర్భంధించి నగదు, బంగారం దోచుకున్నారు. అతడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కన్నారావు సహా మరో…
మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్కుమార్ని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. వినయ్…
కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు'(సీబీఐ…
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం గత కొంత కాలంగా వైసీపీలో అసంతృప్తితో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ ఇన్చార్జి నుంచి తొలగించిన నాటి నుంచి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన డొక్కా…
తమిళ, తెలుగు చిత్రాలలో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వ రరావు (62) కన్నుమూ శారు.అనారోగ్యంతో బాధపడు తూ తెల్ల వారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన అంత్య క్రియలు బుధవారం జరగనున్నాయి.ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో…
రేషన్ పంపిణీ వ్యవస్థలో కూడా వాలంటీర్లకు దూరం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలవుతున్న కారణంగా వాలంటీర్ల విధులు పై పరిమితులు విధిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఉత్తర్వులలో ముఖ్య అంశాలు: 1) ఎన్నికల…
పవన్ కంటే చిరంజీవే బెటర్ అన్న ముద్రగడ పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని ఎద్దేవా జగన్ ఆలోచనలు బాగుండబట్టే వైసీపీలో చేరానని వ్యాఖ్య
మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్…
విజయనగరం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దారు కొట్నాన శ్రీనివాసరావు..స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేసిన డీటీ శ్రీనివాస్..ఏసీబీ ని ఆశ్రయించిన…